వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని రూ.20 కోట్లతో నిర్మించేందుకు సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకుడు చల్లా రాజేంద్రప్రసాద్ మరియు పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకుడు ఎ.కృష్ణమోహన్ ఒప్పందం చేసుకున్నారు. సెల్లార్+జీ+2 ప్రణాళికతో కొత్త భవనం నిర్మించనున్నారు.
ప్రస్తుత భవనాన్ని కూల్చివేసి త్వరలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

