వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆదోనిలో నవ వరుడు ఉపేంద్ర (20) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 9న అతనికి వివాహం జరిగింది. ఇష్టం లేని పెళ్లి కారణంగా ఈ ఘటనకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...
