Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-రుమేనియా బంధంలో కొత్త శకం

సాయి తేజ Jul 24, 2026 10:43 AM అల్ ఇండియా about 2 hours ago
భారత్-రుమేనియా బంధంలో కొత్త శకం - Udayam Digital
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుమేనియా పర్యటన ఫలప్రదంగా ముగిసింది. రాబోయే మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, విద్యా రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

Comments

G
Loading comments...