వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మూడో విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. రూ.340 కోట్లతో భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 88 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారు.
ఎంఏ, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులను ప్రారంభించనున్నారు. ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్లతో బోధనకు ఒప్పందం చేసుకున్నారు. కంప్యూటర్ సైన్స్, ఏఐ కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

