వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా కోల్పోయిన వైభవాన్ని, సంస్కృతిని తిరిగి తీసుకురావడమే ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భయాందోళనలు లేని వాతావరణం కల్పించడానికి, పౌరుల భద్రతకు పెద్దపీట వేశారు. వ్యవసాయం, విద్య, రక్షణ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, రాజ్యాంగ బద్ధమైన పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు.
Comments
Loading comments...

