Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల అభివృద్ధికి కొత్త అథారిటీ

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:49 PM జాతీయంGeneral
శబరిమల అభివృద్ధికి కొత్త అథారిటీ  - Udayam
శబరిమల అభివృద్ధి కార్యకలాపాల కోసం కేరళ ప్రభుత్వం కొత్త అథారిటీని ఏర్పాటు చేయనుంది. మాస్టర్‌ప్లాన్‌ కింద ప్రాజెక్టులను కాలపరిమితిలోగా పూర్తి చేయడం, యాత్రికులకు మౌలిక సదుపాయాల కల్పన, విభాగాల మధ్య సమన్వయం దీని లక్ష్యాలు. అథారిటీ తొలి సమావేశం సెప్టెంబరు 11న జరగనుంది. ఇదిలా ఉండగా, పంబ నుంచి సన్నిధానం వరకు రోప్‌వే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

Comments

G
Loading comments...