వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త శాసనసభ, సచివాలయ సమీకృత భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ శాఖలను ఒక్కచోట చేర్చి అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

