వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని జగిత్యాల పరిధిలో లోత్తునూర్కు చెందిన జానపద గాయకులు భైరవేని లక్ష్మణ్, బోడకుంటి రాయమల్లు ఆలపించిన "అంజనీపుత్రుడా.."పాట అంతర్జాలంలో మారుమోగుతోంది.
ఎలాంటి శాస్త్రీయ శిక్షణ లేకుండానే,గ్రామీణ వాతావరణంలో వీరు పారేసిన సహజమైన గాత్రం నెటిజన్లను కట్టిపడేస్తోంది.జూన్లో సరదాగా తీసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్లో తెగ హల్చల్ చేస్తోంది.
Comments
Loading comments...

