వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలతో భారీగా నష్టపోయిన నేపాల్ పునర్నిర్మాణానికి కనీసం $5 బిలియన్లు అవసరమని అంచనా. ఈ నిధుల కోసం నేపాల్ UN ఫండ్ను ఆశ్రయించింది. పరిహారం కోరుతూ లేఖ రాసింది.
అయితే అంత మొత్తాన్ని తక్షణ సాయంగా అందించే స్థోమత ఫండ్కు లేదని తెలుస్తోంది. US, చైనా కూడా ముందుకు రాకపోవడంతో నేపాల్కు ఆర్థికంగా అండగా నిలిచేది ఎవరనేది ప్రశ్నగా మారింది.
Comments
Loading comments...

