వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో హైదరాబాద్కు చెందిన సుమారు 15 మంది గల్లంతయ్యారు. యాత్రకు వెళ్లిన వారు క్షణాల్లో అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమవారు క్షేమంగా ఉన్నారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
కుటుంబ సభ్యులు నేపాల్కు వెళ్లి గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారు.
Comments
Loading comments...

