Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 4:43 PM జాతీయంGeneral
నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు - Udayam
నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని MEA స్పోక్స్‌పర్సన్ తెలిపారు. తమిళనాడుకు చెందిన 86 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది గల్లంతయ్యారు. త్రిశూలి-1 ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయుల ఆచూకీ కూడా తెలియడం లేదని వెల్లడించారు.

Comments

G
Loading comments...