Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరద బాధితులకు బాలుడి పిగ్గీ బ్యాంక్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 12:37 PM జాతీయంGeneral
నేపాల్ వరద బాధితులకు బాలుడి పిగ్గీ బ్యాంక్ - Udayam
నేపాల్ వరద బాధితులను చూసి చలించిపోయిన యూపీలోని 10 ఏళ్ల అల్ఫాజ్‌ షేక్‌ తన పిగ్గీ బ్యాంక్‌ను విరాళంగా ఇచ్చాడు. కుషీనగర్‌లో 3వ తరగతి చదువుతున్న అల్ఫాజ్‌ తన పొదుపును జిల్లా కలెక్టర్‌ మహేంద్ర సింగ్‌ తన్వర్‌కు అందించాడు. యూట్యూబ్‌లో వరదల దృశ్యాలు చూసి బాధితులకు సాయం చేయాలనిపించిందని అల్ఫాజ్‌ తెలిపాడు. అతడి మంచి మనసును సోషల్‌ మీడియాలో పలువురు ప్రశంసించారు.

Comments

G
Loading comments...