వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్లో వరద, బురద విలయం తర్వాత వారం దగ్గరపడుతున్నా విషాదం కొనసాగుతోంది. రోజూ మృతదేహాలు బయటపడుతుండగా, గుర్తించలేని మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు.
సోమవారం నాటికి మృతుల సంఖ్య 939కి చేరగా, 4,247 మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైనవారిలో 591 మంది విదేశీయులు, 99 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

