Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ వరదల్లో 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,498 మంది గల్లంతు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 12:16 PM జాతీయంGeneral
నేపాల్‌ వరదల్లో 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,498 మంది గల్లంతు - Udayam
నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య ఆదివారానికి 734కు చేరినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. 589 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక చర్యల్లో 11 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సహాయక బృందాలకు నేపాల్‌ అనుమతిచ్చింది.

Comments

G
Loading comments...