వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు డీకే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, సివిక్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రమణారెడ్డి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.
నెట్, సెట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు ఈ నెల 15లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

