వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరం మూలపేటలో జరుగుతున్న గచ్చుకాలువ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సోమవారం పరిశీలించారు.
మంత్రి నారాయణ నిధులతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయని, మన్సూర్ నగర్ను ముంపు నుంచి రక్షించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

