వార్తలకు తిరిగి వెళ్లండి

కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్లు మోసం చేశారని నెల్లూరుకు చెందిన పి. అనూష ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఎంబీబీఎస్, నారాయణ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని నమ్మించి రూ.6,32,71,497 బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు.
తక్కువ ధరకే డాలర్లు, బంగారు నాణేలు ఇస్తామని కూడా నమ్మించారని తెలిపారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

