Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డా.కె.రమేశ్‌కు పీహెచ్‌డీ పట్టా

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 5:44 PM నెల్లూరుGeneral
డా.కె.రమేశ్‌కు పీహెచ్‌డీ పట్టా - Udayam
జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రోగ్రామ్‌ అధికారి డా.కె.రమేశ్‌ సోషియాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో NHM కార్యక్రమాల అమలులో పంచాయతీరాజ్‌ సంస్థల పాత్రపై ఆయన పరిశోధన చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డీడీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డా.వి. వెంకటేశ్వర్లు మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా DMHO డా.వి.సుజాత ఆయన్ను అభినందించారు.

Comments

G
Loading comments...