Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్నెంపూర్ బోనాల ఉత్సవాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 10, 2026 10:09 AM వికారాబాద్తెలంగాణ
నెక్నెంపూర్ బోనాల ఉత్సవాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Udayam
హైదరాబాద్ నెక్నెంపూర్ వెంకటేశ్వర కాలనీలో ఆషాఢమాసం మైసమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఉత్సవాల్లో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...