Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటితో ముగియనున్న 'సర్' ప్రక్రియ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 10, 2026 6:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నేటితో ముగియనున్న 'సర్' ప్రక్రియ. - Udayam
'సర్' ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 29,79,130 ఉన్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా ఇప్పటి వరకు 19,01,328 (63.82 శాతం) మంది మాత్రమే తిరిగి ఇచ్చారు. నేటితో తుది గడువు ముగియనుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. చివరి రోజు ఓటర్ల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా BLO ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

Comments

G
Loading comments...