Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నలకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఆది శ్రీనివాస్

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 10:07 PM రాజన్న సిరిసిల్లGeneral
నేతన్నలకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఆది శ్రీనివాస్ - Udayam
నేతన్నలకు చేతినిండా పని కల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా కోర్టు నుంచి పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహం వరకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Comments

G
Loading comments...