వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలం పన్నూరులోని మంథని జేఎన్టీయూ కళాశాలలో నీట్ పీజీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఈ కేంద్రంలో ఆన్లైన్ విధానంలో 100 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ధ్రువపత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. పోలీసులు బందోబస్తుతోపాటు జామర్లు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

