వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ స్కాలర్షిప్ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కేంద్ర అధికారి ప్రణవ్ ఆనంద్ అవగాహన కల్పించారు.
జగిత్యాల జిల్లాలోని పలు సీఎస్సీ డిజిటల్ సేవా కేంద్రాలను సందర్శించి స్కాలర్షిప్ దరఖాస్తులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బీడీ ఐడీ కార్డులు, సాంకేతిక సమస్యలపై వివరాలు సేకరించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ అందేలా అవసరమైన సూచనలు చేశారు.
Comments
Loading comments...

