వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ హై స్కూల్ లో అవయవ దానం పై అవగాహన సమావేశం అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో అవయవ దాన వక్షోత్సవాల సందర్భంగా కార్యక్రమం.
మరణానంతరం మన అవయవాలు మరొకరికి ప్రాణదానం చేయగలవు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించవలసిన అవసరం ఉందన్న డాక్టర్ రామచంద్ర రావు.
Comments
Loading comments...

