Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో భూకంప ప్రకంపనలు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 8:37 AM జాతీయంGeneral
నేపాల్‌లో భూకంప ప్రకంపనలు - Udayam
భారీ వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్‌ దేశాన్ని తాజాగా భూకంపం వణికించింది. వాయువ్య ముస్తాంగ్‌ జిల్లా కేంద్రంగా మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఖాట్మండుకు వాయువ్యంగా సంభవించిన ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...