వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల స్థాయి సమీక్ష సమావేశం స్పెషల్ ఆఫీసర్ రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్రయ్య, ఎంఆర్ఎ రాంప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ సీతారాములు పాల్గొన్నారు.
మండలంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామారావుతో పాటు పలు గ్రామాల సర్పంచులు, మండల అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు.
Comments
Loading comments...

