వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండం గర్భాం, గరుగుబిల్లి సబ్ స్టేషన్ 33/11 KVలో RDSSపనులు నిర్వహణ చేపడుతున్న కారణంగా మంగళవారం ఉ.9గం.నుండి సా.4గం.వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE హరి తెలిపారు.
ఈ మేరకు చెల్లాపురం, చినరవ్యాం, పెద్దరవ్యాం, విశ్వనాధపురం కిలారిపిట, భీమవరం, రాచగుమడాం, సాతాంవలస, చిన్న పూతికవలస, పెద్ద పూతికవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని గ్రామస్థులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

