వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నేడు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం డీఎల్టీసీ/ఐటిఐ శిక్షణా కేంద్రం ఏడీ వి.రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు.
టెన్త్ మెమో, టీసీ, ఆధార్, కుల, ఇతర విద్యార్హత పత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారికి ఈ నెల 12న కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

