వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్ కూన రవికుమార్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామంలో పర్యటించనున్నారు.
ఈ మేరకు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ‘డోర్ టు డోర్’ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Loading comments...

