Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నరసరావుపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 9:14 AM పల్నాడుGeneral
నేడు నరసరావుపేటలో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
మంత్రి నారా లోకేశ్ పర్యటన సందర్భంగా నరసరావుపేటలో బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లమ్మ సెంటర్ మీదుగా పట్టణంలోకి వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వాహనదారులు వినుకొండ రోడ్డు, రావిపాడు, ఇస్సపాలెం బైపాస్ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...