Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కూడా యధావిధిగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 4:34 PM విజయనగరంGeneral
నేడు కూడా యధావిధిగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ - Udayam
పాచిపెంట మండలంలో ఆదివారం కూడా ఓటరు సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు మండలంలో అన్ని పోలింగ్‌ స్టేషన్లలో BLOలు యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటు కోసం దరఖాస్తులు తీసుకోవడంతో పాటు, నోటిసులు అందిన ఓటర్లు నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా స్తానిక MRO డి.రవి గుమ్మడిగూడ పోలింగ్‌ స్టేషన్లలో నోటీసులు అందిన ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...