వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజుల వరుస సెలవులు అనంతరం నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం కానుంది.
సోమవారం ఉదయం 7 గంటల నుంచే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. రైతులు తమ నాణ్యమైన పంట ఉత్పత్తులను తెచ్చి విక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

