Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:25 AM శ్రీకాకుళంGeneral
నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ - Udayam
శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తన కార్యాలయంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...