వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు గురువారం అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 10:20కి ఉండవల్లి నుంచి బయలుదేరి, 10:30 గంటలకు స్టీల్ బ్రిడ్జి దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.
ఆపై రెండో స్టీల్ బ్రిడ్జితో పాటు రాయపూడిలోని ప్రజాప్రతినిధుల (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) నివాస సముదాయాలను తనిఖీ చేస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక వెలగపూడి సచివాలయానికి వెళ్తారు.
Comments
Loading comments...

