Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NDPS కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:24 AM కాకినాడGeneral
NDPS కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్ - Udayam
NDPS చట్టం కింద నమోదైన కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న మర్రి గోపాలరావు అలియాస్ మోహనరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్. రామకృష్ణ ఆధ్వర్యంలో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో హైవే ‘వై’ జంక్షన్ సమీపంలోని నల్లంవారి లేఅవుట్ వద్ద అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...