వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా అచ్చంపేట జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు నేడే చివరి తేదీ. గడువు పొడిగించడంతో జిల్లాలోని 5వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం లభించింది.
విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. dవిద్యాలయ ప్రవేశానికి సంబంధించిన వివరాలను అధికారిక నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు.
Comments
Loading comments...
