వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ గుట్టల్లోని సరళమైసమ్మ దేవాలయ ప్రాంతంలో భారీ బండరాళ్ల మధ్య నుంచి పెరిగిన ఓ చెట్టు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
భారీ రాళ్లు అడ్డుగా ఉన్నప్పటికీ, మొక్క నేలమీద పడిపోకుండా వాటిని చీల్చుకుని నింగికి ఎగుస్తున్న తీరు ప్రకృతి శక్తికి, జీవన పోరాటానికి నిలువెత్తు రూపంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

