వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని కమలాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి సూచించారు.
మంగళవారం వీఎన్ పల్లె మండలం పాయసంపల్లెలో ఏవో శ్యామ్బాబుతో కలిసి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రైతు ఈ-క్రాప్ నమోదు చేసుకుని ఫార్మర్ ఐడీ పొందాలని, ప్రభుత్వ పథకాలకు ఇవే ప్రామాణికమని తెలిపారు.
Comments
Loading comments...

