Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చూడలేకున్నా.. జాతీయ పారా క్రీడలకు ఎంపిక

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 7:58 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
చూడలేకున్నా.. జాతీయ పారా క్రీడలకు ఎంపిక - Udayam Digital
త్రిపురాంతకం గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని డోలా అనూష రాష్ట్రస్థాయి పారా క్రీడల్లో రజత పతకం సాధించి జాతీయ పారా క్రీడలకు ఎంపికైంది. 400 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం దక్కించుకుంది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహం, నిరంతర సాధనతో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న అనూష విజయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

Comments

G
Loading comments...