Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం అధ్యాపకులకు జాతీయ పురస్కారాలు

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 6:06 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం అధ్యాపకులకు జాతీయ పురస్కారాలు - Udayam
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు ఎల్. కృష్ణారావు, కే. సూర్యరావు 2026 సంవత్సరానికి జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, అధ్యాపకులు వారిని అభినందించారు. మదర్ థెరిసా, అబ్దుల్ కలాం మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులను భవిష్యత్తులో మరింత తీర్చిదిద్దాలని సూచించారు.

Comments

G
Loading comments...