వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు-దూపాడు మధ్య నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నంద్యాల-కర్నూలు డెమో రైలు (77209) ఈ నెల 24, 25, 26 తేదీల్లో డోన్-కర్నూలు మధ్య నడవదు.
ఈ మూడు రోజుల్లో రైలు డోన్ వరకు మాత్రమే ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించింది.
Comments
Loading comments...

