Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైతిక విలువలతో కూడిన బోధన చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 7:08 PM విజయనగరంGeneral
నైతిక విలువలతో కూడిన బోధన చేయాలి - Udayam
ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్యను అందించాలన్నారు.

Comments

G
Loading comments...