వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. శనివారం పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాలు వెనుదిరిగాయి. జూన్ 4న కేరళలో ప్రవేశించిన నైరుతి, జూలై 9 నాటికి దేశమంతా విస్తరించింది. ఇప్పటివరకు 15 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
దక్షిణాదిలో 28 శాతం, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 26 శాతం లోటు ఉండటంతో ఖరీఫ్ పంటలపై ప్రభావం పడింది.
Comments
Loading comments...

