వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని నైనీ గని నుంచి ఉత్పత్తి చేసిన తొలి విడత బొగ్గు రైలు తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ఈ ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. నైనీ గని నుంచి బొగ్గు సరఫరా రాష్ట్ర ఇంధన భద్రతలో కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొంది.
Comments
Loading comments...
