Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులేరు వాగుకు సాగర్ నీటిని మళ్లించాలి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 9:29 PM పల్నాడుGeneral
నాగులేరు వాగుకు సాగర్ నీటిని మళ్లించాలి - Udayam
దాచేపల్లి నగర పంచాయతీ ఛైర్ పర్సన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ షేక్ షరీఫ్ మాట్లాడారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నీటిని నాగులేరు వాగుకు తరలించాలని కోరారు. వాగు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయని, చెత్తతో నిండిన నాగులేరును వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...