Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగోబా పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక

Follow Udayam on Google
G,SATHISH Sep 13, 2026 2:10 PM హైదరాబాద్General
నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరగా, TRS చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆనందరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత సన్నాహాలు చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి

Comments

G
Loading comments...