వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం నుంచి కోరుట్ల పేట- పొన్నాల పల్లె వెళ్లే ప్రధాన రహదారికి అనుసంధానం చేసి మట్టి రోడ్డుకు మోక్షం కలగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురిసినప్పుడల్లా ఈ రహదారి గుండా వాహనాలు అదుపుతప్పుతున్నాయని తెలిపారు. మట్టి రోడ్డుపై బీటి రోడ్డు వేయాలని గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

