Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాడు స్వాతిరాణి.. నేడు చిన్న శ్రీను

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 6:55 PM విజయనగరంGeneral
నాడు స్వాతిరాణి.. నేడు చిన్న శ్రీను - Udayam
విజయనగరం జిల్లా రాజకీయాల్లో జడ్పీ ఛైర్మన్ పదవి కేంద్రంగా చోటుచేసుకున్న పార్టీ మార్పులు ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. గతంలో TDP తరఫున జడ్పీ ఛైర్పర్సన్గా పనిచేసిన శోభా స్వాతిరాణి.. YCP అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సైతం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరడం జిల్లా రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...