Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరగాళ్లకు మయన్మార్‌ కొత్త చట్టం

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 28, 2026 5:49 PM అమరావతిఅంతర్జాతీయ
సైబర్‌ నేరగాళ్లకు మయన్మార్‌ కొత్త చట్టం - Udayam Digital
ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు మయన్మార్‌ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. సైబర్‌ నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా రూపొందించిన ‘యాంటీ-ఆన్‌లైన్‌ స్కామ్‌ బిల్లు’కు మంగళవారం ఆమోదం తెలిపింది. సరిహద్దు ప్రాంతాల నుంచి పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు, క్రిప్టో స్కామ్‌లు, అక్రమ రిక్రూట్‌మెంట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...