వార్తలకు తిరిగి వెళ్లండి

తాను బీఆర్ఎస్ పార్టీలోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని, తన ప్రయాణమంతా కేసీఆర్తోనే కొనసాగుతుందని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి తనపై చేస్తున్న ప్రచారాలన్నీ పచ్చి అబద్ధాలని, ఆయనకు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సిద్దిపేటలో విమర్శించారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ప్రభుత్వం కొత్తగా 'రైతు డిస్కం' (RPDCL) ఏర్పాటు చేయడం తుగ్లక్ నిర్ణయమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమం చేపడతామని హరీశ్రావు హెచ్చరించారు.
Comments
Loading comments...

